News
భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కీలకమైన కాంపౌండ్ సెమీకండక్టర్లు , అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లపై ఈ చొరవలు దృష్టి సారిస్తాయని అశ్వని వైష్ణవ్ అన్నారు.
ఢిల్లీలో లైవ్ రిపోర్టింగ్ జరుగుతున్న సమయంలో ఒక కుక్క బైక్ పై వెళుతున్న యువకుడిపై దాడి చేసింది. రిపోర్టర్ మాటలాడుతుండగానే ...
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసల మడుగు ప్రాంతంలో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా మరియు రాయలసీమ ...
మనుషులకే కాదు.. ప్రాణులకూ రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. అలాంటి.. ప్రపంచ దేశాల్లోని 10 వింత ...
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం దివ్యాంగుడు పట్ల కలెక్టరేట్ సిబ్బంది దారుణంగా ...
‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’, ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో నిరాశ ఎదురైంది.
చందానగర్లో భారీ చోరి జరిగింది. ఖజానా జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. దుండగులు గన్తో కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల పాటు ...
హైదరాబాద్లోని చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ ఉదయం 10:30 గంటలకు తెరిచిన కొద్ది నిమిషాలకే ఆరుగురు సాయుధ దొంగల ముఠా, కొంతమంది ముసుగులు ధరించి, ఆ దుకాణంలోకి చొరబడి, కాల్పులతో గందరగోళం సృష్టించింది (వెబ్ ...
కర్నూలు జిల్లా కోడుమూరులో కొండ్రాయుడి కొండపై తేళ్ల జాతర ఘనంగా జరిగింది. భక్తులు తేళ్లను పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
శ్రీనివాస్ ఆదిలాబాద్లో 'మన దేశ చద్దన్నం' ఫుడ్ సెంటర్ ప్రారంభించి, సంప్రదాయ చద్దన్నం, మిల్లెట్స్ వంటకాలు అందిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిరిగి పరిచయం చేయడం అభినందనీయం.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వి. అనిత, వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బలమైన కోటగా భావించే పులివెందుల ZPTC ఉప ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results