News
School Holidays: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి అని డైరెక్టుగా భారత వాతావరణ శాఖ చెప్పడంతో.. ప్రభుత్వాలు ...
పసిడిప్రేమికులకు గుడ్ న్యూస్. వరుసగా ఐదో రోజు బంగారం ధర పతనమైంది. అంతకన్నా ముందు వారం రోజుల పాటు బంగారం ధర పెరిగిన సంగతి ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం.
వరంగల్ నగరంలో కుండపోత వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు నీటమునిగి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మనుషులకే కాదు.. ప్రాణులకూ రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. అలాంటి.. ప్రపంచ దేశాల్లోని 10 వింత ...
ఢిల్లీలో లైవ్ రిపోర్టింగ్ జరుగుతున్న సమయంలో ఒక కుక్క బైక్ పై వెళుతున్న యువకుడిపై దాడి చేసింది. రిపోర్టర్ మాటలాడుతుండగానే ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా మరియు రాయలసీమ ...
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసల మడుగు ప్రాంతంలో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ...
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం దివ్యాంగుడు పట్ల కలెక్టరేట్ సిబ్బంది దారుణంగా ...
చందానగర్లో భారీ చోరి జరిగింది. ఖజానా జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. దుండగులు గన్తో కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల పాటు ...
కర్నూలు జిల్లా కోడుమూరులో కొండ్రాయుడి కొండపై తేళ్ల జాతర ఘనంగా జరిగింది. భక్తులు తేళ్లను పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కీలకమైన కాంపౌండ్ సెమీకండక్టర్లు , అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లపై ఈ చొరవలు దృష్టి సారిస్తాయని అశ్వని వైష్ణవ్ అన్నారు.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results